రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

by  |
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఘటన వివరాల్లోకి వెళితే.. మహానంది మండలంలోని గాజుల పల్లె గ్రామం దగ్గర రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా , మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు. కాగా మరణించిన వారిని సత్యవతి(55), ఆమె మనవడు చరణ్(12)గా గుర్తించారు.


Next Story

Most Viewed