- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఘటన వివరాల్లోకి వెళితే.. మహానంది మండలంలోని గాజుల పల్లె గ్రామం దగ్గర రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా , మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు. కాగా మరణించిన వారిని సత్యవతి(55), ఆమె మనవడు చరణ్(12)గా గుర్తించారు.
Next Story