- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బేగంపేట: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని బ్లూసీ హోటల్ మథర్ తెరిస్సా విగ్రహం వద్ద నడిరోడ్డుపై ఓ కారులో మంటలు చెలరేగాయి. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది సాయంతో మంటలార్పారు. కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని గుర్తించారు. కారు నడిరోడ్డుపై కాలిపోతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- Car burning
Next Story