- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
మే-27: నేడు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
దిశ, ఫీచర్స్: బంగారం ధరలు భారీగా పెరుగుతూ పసిడి ప్రియులను ఆందోళన చెందేలా చేస్తున్నాయి. ఈ మధ్య పెళ్లిళ్లు లేనందున ధరలు తగ్గుతాయని భావించని కొనుగోలు దారులకు బంగారం రేట్లు పెరుగుతూ.. షాకిస్తున్నాయి. దీంతో చాలా మంది బంగారం కొనడానికి సంకోచిస్తున్నారు.
రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. తాజాగా, నేడు బంగారం రేట్లు పెరిగాయి. నిన్నటి ధరలతో పోల్చుకుంటే.. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 250 పెరగ్గా రూ. 66, 650కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ. 270 పెరగడంతో రూ. 72, 710గా ఉంది. కిలో వెండిపై రూ. 1500 పెరగ్గా.. రూ. 97,500గా విక్రయిస్తున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాద్లో నేటి బంగారం ధరలు:
22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66, 650
24 క్యారెట్ల బంగారం ధర- రూ. 72,710
విజయవాడలో నేటి బంగారం ధరలు:
22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66, 650
24 క్యారెట్ల బంగారం ధర- రూ. 72,710