రూ. 7 లక్షల కోట్ల సంపదను కోల్పోయిన పెట్టుబడిదారుల

by Disha Web Desk 12 |
రూ. 7 లక్షల కోట్ల సంపదను కోల్పోయిన పెట్టుబడిదారుల
X

దిశ, వెబ్‌డెస్క్: బలహీనమైన ప్రపంచ సూచనల మధ్య సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా నష్టపోయింది. దీంతో సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే పెట్టుబడిదారులు భారీ నష్టాలను చవి చూశారు. సుమారు రూ. 7 లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపదను కోల్పోయారు. అలాగే నిఫ్టీ కూడా రెండు నెలల్లో తొలిసారిగా 300 పాయింట్లు పడిపోయి 17,000 స్థాయి కంటే దిగువకు పడిపోయింది. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి, మెటల్, రియల్టీ స్టాక్‌లు లాగబడ్డాయి.



Next Story