- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: 2023లో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. దేశం కోసం, ధర్మం కోసం ముందుకు వెళ్తున్నామని అన్నారు. గోల్కొండపై కాషాయ జెండా ఎగురవేయాలని ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు. కరోనా టైమ్లో అధికార పార్టీ నేతలు విశ్రాంతి తీసుకుంటే.. బీజేపీ కార్యకర్తలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని బండి సంజయ్ అన్నారు.
Next Story