2023లో అధికారమే లక్ష్యం :బండి సంజయ్

by  |
2023లో అధికారమే లక్ష్యం :బండి సంజయ్
X

దిశ,వెబ్‌డెస్క్: 2023లో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. దేశం కోసం, ధర్మం కోసం ముందుకు వెళ్తున్నామని అన్నారు. గోల్కొండపై కాషాయ జెండా ఎగురవేయాలని ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు. కరోనా టైమ్‌లో అధికార పార్టీ నేతలు విశ్రాంతి తీసుకుంటే.. బీజేపీ కార్యకర్తలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని బండి సంజయ్ అన్నారు.


Next Story