- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే కరోనా బారిన పడి బీహర్ మంత్రి కపిల్ డియో కామత్ కన్నుమూశారు. కొవిడ్ పాజిటివ్తో పాట్నాఎయిమ్స్లో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
జనతాదల్ పార్టీకి చెందిన డియో కామత్ మరణం పట్ల సీఎం నితీష్ కుమార్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రాజీకీయాల్లో కామత్ లేనిలోటు తీర్చలేనిదని వ్యాఖ్యానించారు.
Next Story