కరోనాతో బీహర్ మంత్రి కన్నుమూత..

by  |
కరోనాతో బీహర్ మంత్రి కన్నుమూత..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే కరోనా బారిన పడి బీహర్ మంత్రి కపిల్ డియో కామత్ కన్నుమూశారు. కొవిడ్ పాజిటివ్‌తో పాట్నాఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

జనతాదల్ పార్టీకి చెందిన డియో కామత్ మరణం పట్ల సీఎం నితీష్ కుమార్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రాజీకీయాల్లో కామత్ లేనిలోటు తీర్చలేనిదని వ్యాఖ్యానించారు.


Next Story

Most Viewed