- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
X
దిశ, వెబ్డెస్క్: వీసాల పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డ వ్యక్తులపై సీఐడీ కేసు నమోదైంది. యూఎస్లో హెచ్-1బీ వీసాలు ఇప్పిస్తామని విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేశారు. బాధితులు మెయిల్ ద్వారా ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు సునీల్, ప్రణీతతో పాటు మరో ముగ్గురిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. నిందితుల కుటుంబసభ్యులకు లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో సీఐడీ అధికారులు పలువురిని విచారించారు.
Next Story