- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి'
by Shyam |
<p>దిశ, మెదక్: తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆయన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. అకాల వర్షం రైతులను కంటతడి పెట్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట విక్రయించే దశలో తడిసిపోవడం ఎంతో బాధాకరమన్నారు. ఒకవైపు కరోనా మహమ్మారితో సతమతమౌతుంటే, దానికితోడు అకాల వర్షాలు రైతుల పాలిట […]</p>

X
దిశ, మెదక్: తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆయన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. అకాల వర్షం రైతులను కంటతడి పెట్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట విక్రయించే దశలో తడిసిపోవడం ఎంతో బాధాకరమన్నారు. ఒకవైపు కరోనా మహమ్మారితో సతమతమౌతుంటే, దానికితోడు అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరోత్తంరెడ్డి, ఉపాధ్యక్షుడు మైపాల్ రెడ్డి, ఎంపీటీసీ కొలిపాక రాజు తదితరులు పాల్గొన్నారు.
Tags: bandi sanjay, pady purchasing centre, visit, medak, ts news
Next Story






