- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలో ఓ అధికారి లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాల్లోకివెళితే..జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయంలో విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం రాత్రి ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఆ సమయంలో ఉపాధి హామీ కూలీల నుంచి రూ.6వేలు లంచం తీసుకుంటున్న అసిస్టెంట్ లేబర్ అధికారి రామకోటేశ్వరరావును పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ తెలిపారు.
Next Story