- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
దిశ, ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం కారు కొండగుట్ట వద్ద శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపేందుకు యత్నించిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులంతా కొత్తగూడెం పట్టణంలోని మేదరబస్తీకి చెందిన వారుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శుక్రవారం అర్ధరాత్రి సమయంలో వింత శబ్దాలతో పూజలు చేస్తున్న కొంతమందిని గుర్తించిన స్థానికులు 100కు డయల్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్నపోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Tags: Bhadradri Kottagudem, police, 4people, Arrest
Next Story