- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్డెస్క్: హుజూరాబాద్, జమ్మికుంట పట్ణణాలు రూపురేఖలు మారుస్తానని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని సీడీఎంఏ కార్యాలయంలో హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్షా నిర్వహించారు. ఈ రెండు మున్సిపాలిటీలను మోడల్ టౌన్లుగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో తాను ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఆ మున్సిపాలిటీలకు రూ. 90 కోట్ల అదనపు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
Next Story