- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగర్ కర్నూలు లో మరో పాజిటివ్ కేసు
by B.Srinivas |
<p>దిశ, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని మధురానాగర్ లో నివాసం ఉంటున్న వ్యక్తి కరోనా బారిన పడ్డారు. గత 8 రోజుల క్రితం అతను ఢిల్లీ నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. గత రెండు మూడు రోజుకుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా అతనికి కరోనా అని నిర్ధారణ […]</p>

X
దిశ, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని మధురానాగర్ లో నివాసం ఉంటున్న వ్యక్తి కరోనా బారిన పడ్డారు. గత 8 రోజుల క్రితం అతను ఢిల్లీ నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. గత రెండు మూడు రోజుకుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా అతనికి కరోనా అని నిర్ధారణ అయ్యింది. అయితే గడిచిన వారం రోజులుగా బాధితుడు ఎవరెవరిని కలిశారు అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అచ్చంపేటలో తొలి కరోనా కేసు నమోదు కావడంతో పట్టణ వసూలు భయాందోళనకు గురవుతున్నారు.
Next Story






