మరో వివాదంలో కార్వీ…

by  |
మరో వివాదంలో కార్వీ…
X

దిశ వెబ్ డెస్క్: ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ కార్వీ మరోసారి వివాదంలో ఇరుక్కుంది. పవర్ ప్లాంట్ షేర్ల వ్యవహారంలో గోల్ మాల్ జరిగినట్టు పవర్ ప్లాంట్ ప్రతినిధులు గుర్తించారు. దీంతో వారు కార్వీ సంస్థ యజమానిపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పార్థసారథిపై కేసు నమోదు చేశారు. కాగా ఆదివారం పార్థ సారథిని విచరించిన పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు. కాగా గతంలో కార్వీ సంస్థలో 2వేల కోట్ల భారీ కుంభకోణం జరిగినట్టుగా సెబీ గుర్తించింది. దీంతో ట్రేడింగ్ నుంచి కార్వీ సంస్థను నిషేదిస్తూ సెబీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed