- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్: ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ కార్వీ మరోసారి వివాదంలో ఇరుక్కుంది. పవర్ ప్లాంట్ షేర్ల వ్యవహారంలో గోల్ మాల్ జరిగినట్టు పవర్ ప్లాంట్ ప్రతినిధులు గుర్తించారు. దీంతో వారు కార్వీ సంస్థ యజమానిపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పార్థసారథిపై కేసు నమోదు చేశారు. కాగా ఆదివారం పార్థ సారథిని విచరించిన పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు. కాగా గతంలో కార్వీ సంస్థలో 2వేల కోట్ల భారీ కుంభకోణం జరిగినట్టుగా సెబీ గుర్తించింది. దీంతో ట్రేడింగ్ నుంచి కార్వీ సంస్థను నిషేదిస్తూ సెబీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Next Story