- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బాలికలపై లైంగిక వేధింపులు.. హెడ్ మాస్టర్పై పోక్సో కేసు
by Disha Web Desk 16 |
X
దిశ వెబ్ డెస్క్: పాఠశాలకు వచ్చిన విద్యార్థులను తండ్రిలా చూసుకోవాల్సిన హెడ్ మాస్టర్ అత్యంత నీచంగా ప్రవర్తించారు. విద్యా బుద్ధులు నేర్పకుండా వక్రపు చూపులు చేశారు. విద్యార్థుల పట్ల లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురం పరిధి సాలూరు మండలం కురుకూటి గిరిజన బాలికల పాఠశాలలో జరిగింది. దీంతో హెడ్ మాస్టర్ కృష్ణారావుపై పోక్సో కేసు నమోదు అయింది. పాఠశాలలో బాలికలతో అసభ్యంగా ప్రవర్తించారని పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఘటనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు.. కలెక్టర్కు నివేదిక అందజేశారు. కలెక్టర్ ఆదేశాలతో కృష్ణారావుపై సాలూరు పోలీసులు పోక్సో, అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
Next Story