- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సభా ప్రాంగణానికి చేరుకున్న PM Modi
by Disha Web Desk 10 |
X
దిశ, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలోని సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రత్యేక వాహనంలో AU ఇంజినీరింగ్ కాలేజ్ వచ్చారు. సభా వేదికకు ముందుగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చేరుకొని ప్రధానికి మోదీకు స్వాగతం పలికారు. రోడ్లు, రైల్వే ప్రాజెక్టుల నమూనాలను పరిశీలించారు.
విశాఖలో నిర్వహించే సభలో ప్రధాని మోదీ దాదాపు 40 నిమిషాలు ప్రసంగించనున్నారు. మోదీ ఏమి మాట్లాడతారా అనేది ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి వై.యస్ జగన్కు 7 నిమిషాల సమయం కేటాయించనున్నారు.ప్రధాని మోదీ సభా వేదిక పై తొమ్మిది మందికి అనుమతి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. రూ.15,000 వేల కోట్లు విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
- Tags
- Narendra modi
Next Story