Vishaka: ఆర్కే బీచ్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

by Disha Web Desk 16 |
Vishaka: ఆర్కే బీచ్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
X

దిశ వెబ్ డెస్క్: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్నారు. కాసేపట్లో ఆర్కే బీచ్‌లో నేవీ డే వేడుకలు జరగనున్నాయి. బీచ్‌లో నౌకాదళ విన్యాసాలను ఆమె తిలకించనున్నారు. నేవీ డే సందర్భంగా సాగరతీరాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. కాసేపట్లో విన్యాసాలు ప్రారంభంకానున్నాయి.


Next Story

Most Viewed