- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గర్భిణులకు, బాలింతలకు గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం!
by Disha Web Desk 9 |
X
దిశ, వెబ్డెస్క్: జగన్ ప్రభుత్వం బాలింతలకు, గర్భిణులకు తీపికబురు అందించింది. సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ కింద ఇచ్చే పోషకాహారం పంపిణీలో మార్పులు చేయడం జరిగింది. గర్భవతులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి పోషకాహారాలను తీసుకొచ్చుకునేవారు. ఇప్పుడు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జూలై 1వ తేదీ నుంచి ఇంటి వద్దకే సరుకులను పంపనున్నారు. కాగా ప్రతి నెలా 1 నుంచి 5వ తారీకుల మధ్య కందిపప్పు, బియ్యం, నూనె, కోడిగుడ్లు, పాలు, రాగిపిండి, అటుకులు, బెల్లం, ఎండు ఖర్జూరా, చిక్కీలు అందజేయనున్నారు. రెండో విడతగా 16, 17 తేదీల్లో పాలు, ఎగ్స్ ఇస్తారు.
Also Read..
Next Story