- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Elphants, Tigers: పార్వతీపురం మన్యం జిల్లాలో టెన్షన్ టెన్షన్
by Disha Web Desk 16 |
X
దిశ వెబ్ డెస్క్: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు, పెద్ద పులుల సంచారం అక్కడి ప్రజలను టెన్షన్ పెడుతోంది. ఓవైపు ఏనుగులు పంటలను నాశనం చేస్తున్నాయి. మరోవైపు పశువులను పెద్ద పులులు చంపి తింటున్నాయి. ఐదేళ్లుగా ఏనుగుల గుంపు, పులులు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడిపోతున్నారు. పొలాలకు వెళ్లేందుకు ఆందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు, ఉన్నతాధికారులు స్పందించి ఏనుగులు, పెద్ద పులలు తమ గ్రామాల్లోకి రాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Next Story