- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గారలో దారుణం.. మంత్రి ధర్మానకు Cm Jagan ఫోన్
by Disha Web Desk 16 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీకాకుళం జిల్లా గార వైస్ ఎంపీపీ బరాటం రామశేషు హత్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామశేషు కుటుంబానికి అండగా నిలబడాలని మంత్రి ధర్మాన ప్రసాదరావును ఆదేశించారు. హత్య విషయం తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ మంత్రి ధర్మానకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణమే గ్రామానికి వెళ్లి ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవడంతో పాటు రామశేషు కుటుంబానికి అండగా నిలబడాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకూర్మం వెళ్లారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ధర్మాన ప్రసాదరావు హామీ ఇచ్చారు.
Next Story