- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > ఆంధ్రప్రదేశ్ > ప్రకాశం > Prakasam District: రైల్వే స్టేషన్ల అభివృద్ధిపై దక్షిణ మధ్య రైల్వే ఫోకస్
Prakasam District: రైల్వే స్టేషన్ల అభివృద్ధిపై దక్షిణ మధ్య రైల్వే ఫోకస్
by Disha Web Desk 16 |
X
దిశ వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లాలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ పర్యటించారు. మార్కాపురం, తర్లుపాడు రైల్వే స్టేషన్లను ఆయన పరిశీలించారు. మార్కాపురం స్టేషన్ ఆధునీకరణ పనులను పరిశీలించారు. అక్కడి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రైల్వే స్టేషన్లోని సౌకర్యాలపై ప్రయాణికులను అడిగారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు -గుంతకల్లు డబ్లింగ్ పనులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. అన్ని రైల్వే స్టేషన్లను త్వరగా అభివృద్ధి చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే వేగంగా అడుగులు వేస్తున్నట్లు అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.
Next Story