- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బైక్ నడిపిన మంత్రి సురేష్
by Disha Web Desk 16 |
X
దిశ, ఎర్రగొండపాలెం: ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో మంత్రి ఆదిమూలపు సురేష్ బైక్ నడిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 'హెల్మెట్ పెట్టుకోండి.. విలువైన ప్రాణాలను రక్షించుకోండి' అంటూ సందేశం ఇచ్చారు. "మీ కోసం మీ కుటుంబాలు ఎదురుచూస్తుంటాయి. కావున ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకొని బైక్లు నడపాలి.' అని సూచించారు. ఈ కార్యక్రమంలో త్రిపురాంతకం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు, ఎస్సై సైదులు, త్రిపురాంతకం మండల ప్రజా ప్రతినిధులు, వైస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..
Next Story