- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
బైక్ నడిపిన మంత్రి సురేష్
by Disha Web |

X
దిశ, ఎర్రగొండపాలెం: ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో మంత్రి ఆదిమూలపు సురేష్ బైక్ నడిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 'హెల్మెట్ పెట్టుకోండి.. విలువైన ప్రాణాలను రక్షించుకోండి' అంటూ సందేశం ఇచ్చారు. "మీ కోసం మీ కుటుంబాలు ఎదురుచూస్తుంటాయి. కావున ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకొని బైక్లు నడపాలి.' అని సూచించారు. ఈ కార్యక్రమంలో త్రిపురాంతకం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు, ఎస్సై సైదులు, త్రిపురాంతకం మండల ప్రజా ప్రతినిధులు, వైస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..
Next Story