- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వారి అకౌంట్లోకి రూ.24 వేలు.. ఏపీ ప్రభుత్వం శుభవార్త
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. లబ్ధిదారుల అకౌంట్లో నేరుగా డబ్బులు జమ చేస్తోంది. ఈ నెల 23న వైఎస్సార్ నేతన్న హస్తం నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. కృష్ణా జిల్లా పెడనలో జరిగే కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి వైఎస్సార్ నేతన్న నేస్తం డబ్బులను లబ్ధిదారుల అకౌంట్ లో జమ చేయనున్నారు. ఈ పథకం కింద రూ.24 వేలు లబ్ధిదారుల అకౌంట్ లో జమ కానున్నాయి.
నేతన్న నేస్తం పథకం ద్వారా సొంత మగ్గం ఉన్న చేనేత కార్మికులకు ప్రతి ఏటా రూ.24 వేలు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తోంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే లబ్ధిదారుడు చేనేత సంఘంలో నమోద చేసుకుని ఉండాలి. ఒక కుటుంబంలో ఒకరికే మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది.
Next Story