- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
పార్టీ మారడంపై ఎమ్మెల్యే మానుగుంట స్ట్రాంగ్ రియాక్షన్
by srinivas |
![పార్టీ మారడంపై ఎమ్మెల్యే మానుగుంట స్ట్రాంగ్ రియాక్షన్ పార్టీ మారడంపై ఎమ్మెల్యే మానుగుంట స్ట్రాంగ్ రియాక్షన్](https://www.dishadaily.com/h-upload/2024/02/07/304934-manugu.webp)
X
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి టీడీపీలో చేరబోతున్నారని.. ఈ మేరకు నారా లోకేశ్తో ఆయన భేటీ అయ్యారనే ప్రచారం వైరల్ అయింది. దీంతో ఈ ప్రచారంపై ఆయన స్పందించారు. తాను నారా లోకేశ్తో భేటీ కాలేదని తెలిపారు. టీడీపీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మాగుంట ఖండించారు. తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. తనపై కావాలనే పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి దుష్ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని వైసీపీ శ్రేణులు, పార్టీలకు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి పిలుపునిచ్చారు.
Next Story