- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
మంత్రి అంబటికి బిగ్ షాక్.. ఆ పిటిషన్ డిస్మిస్
by srinivas |
![మంత్రి అంబటికి బిగ్ షాక్.. ఆ పిటిషన్ డిస్మిస్ మంత్రి అంబటికి బిగ్ షాక్.. ఆ పిటిషన్ డిస్మిస్](https://www.dishadaily.com/h-upload/2024/05/23/337264-ap-high.webp)
X
దిశ, వెబ్ డెస్క్: మంత్రి అంబటి రాంబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల వేళ సత్తెనపల్లిలో పలు చోట్ల రిగ్గింగ్ జరిగిందని, అక్కడ రీపోలింగ్ నిర్వహించేలా ఈసీకి ఆదేశాలివ్వాలంటూ కోర్టులో అంబటి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను గురువారం విచారించిన ధర్మాసనం అంబటికి షాక్ ఇచ్చింది. అంబటి పిటిషన్ను డిస్మిస్ చేసింది. కాగా మే 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ, టీడీపీ కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. సత్తెనపల్లి 236, 237, 253, 254 వార్డుల్లోని పోలింగ్ కేంద్రాల్లో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో కొందరు రిగ్గింగ్ కు పాల్పడ్డారని మంతి అంబటి ఆరోపించారు. ఆయా వార్డుల్లో రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైకోర్టును అంబటి ఆశ్రయించారు.
Next Story