- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కేంద్రంలో కాంగ్రెస్దే అధికారం
by Disha Web Desk 22 |
X
దిశ, వెబ్డెస్క్: కేంద్రం, ఏపీలోనూ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ధీమా వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. దేశంలో దళితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే అండగా నిలిచిందన్నారు. జవహర్ లాల్ నెహ్రూ వేసిన పునాదులతో రాష్ట్రంలో అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన సాంకేతిక విప్లవం వల్ల ప్రజలందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారని వెల్లడించారు. ఇందిరా గాంధీ వారసులైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు కొడుతుంటే బాధ కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story