- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > ఆంధ్రప్రదేశ్ > కర్నూలు > కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిరప కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. రోజూ మాదిరిగా కూలీలు పనులకు వెళ్లి వస్తుండగా చెప్పిగిరి మండలం హత్తి బెలగల్ సమీపంలో ఆటో టైర్ పగిలి ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story