- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామంటూ..
by Disha Web Desk 11 |
X
దిశ, మంగళగిరి: ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామంటూ అభ్యర్థులకు ఫోన్ కాల్స్, నకిలీ మెయిల్స్ ను సైబర్ నేరగాళ్లు పంపుతున్నట్లు ఎయిమ్స్ అధికారులు సోమవారం గుర్తించారు. మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ పేరుతో ఓ ఫేక్ మెయిల్ ఐడీ క్రియేట్ చేసి సైబర్ నేరగాళ్లు మెయిల్స్ పంపుతున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఎయిమ్స్ అధికారులు సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశారు. కౌన్సిలింగ్ ద్వారానే సీట్లు భర్తీ చేస్తామని అధికారులు ప్రకటించారు.
Next Story