ఏపీలో అత్యధికంగా ఉష్ణోగ్రత్తలు నమోదయ్యేది ఇక్కడే!

by Dishanational1 |
ఏపీలో అత్యధికంగా ఉష్ణోగ్రత్తలు నమోదయ్యేది ఇక్కడే!
X

దిశ, వెబ్ డెస్క్: ఎండాకాలం వచ్చిందంటే చాలు.. తెలంగాణలో సింగరేణి గుర్తుకొస్తుంది. అదే ఏపీలో అయితే ప్రత్యేకంగా ఓ ఊరు పేరు గుర్తుకొస్తది. ఆ గ్రామంలో అత్యధికంగా ఉష్ణోగ్రత్తలు నమోదవుతాయి. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత్తలు నమోదవుతుంటాయి. అక్కడ వర్షా కాలంలోనూ ఎండలు కొడుతుంటాయి. ఇతర ప్రాంతాలకు చెందినవారు ఆ విలేజ్ లో ఒక్క గంటసేపు గడపాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎండల ఉష్ణోగ్రత్తలను కొలిచేందుకు ఈ గ్రామంలో నమోదవుతున్న ఉష్ణోగ్రత్తలను లెక్కలోకి తీసుకుంటారు. ఈ విలేజ్ లో ప్రత్యేకంగా వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే ఎప్పటికప్పుడు ఉష్ణోగ్రత్తలను లెక్కిస్తుంటారంట. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న ఈ గ్రామంలో అధిక ఉష్ణోగ్రత్తలు నమోదు కావడానికి అనేక కారణాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతుంటారు.


Next Story

Most Viewed