- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Guntur: ఎంబీబీఎస్ విద్యార్థిని దారుణ హత్య
by Disha Web Desk 16 |
X
దిశ వెబ్ డెస్క్: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఎంబీబీఎస్ విద్యార్థిని దారుణ హత్యకు గురయ్యారు. ఐటీ ఉద్యోగి జ్ఞానేశ్వర్ సర్జికల్ బ్లేడుతో దాడి చేశారు. ఈ దాడిలో విద్యార్థిని మెడ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను గుంటూరు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందతూ విద్యార్థిని మృతి చెందారు. విద్యార్థినిపై దాడి అనంతరం జ్ఞానేశ్వర్ కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బ్లేడుతో చేయి కోవడంతో జ్ఞానేశ్వర్ను గాయమైంది. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story