- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Palnadu జిల్లాలో దారుణం.. ప్రేమ పేరుతో యువతిపై దాడి
by Disha Web Desk 16 |
X
దిశ వెబ్ డెస్క్: పల్నాడు జిల్లాలో యువతి మిస్సింగ్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ప్రేమించిన యువతిని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి యువకుడు దాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారు. అయితే అప్పటి నుంచి ఆ యువతి కనిపించకుండా పోయింది. దీంతో తన ప్రియురాలిని ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులకు యువకుడు ఫిర్యాదు చేశారు. అనుమానం రావడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో మేడికొండూరు అటవీప్రాంతంలో యువతి ఆచూకీ లభ్యమైంది. తనను ప్రేమ పేరుతో పాపారావు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడని యువతి తెలిపింది. కళ్లకు గంతలు కట్టి తనను నలుగురు వ్యక్తులు తీసుకెళ్లారని చెప్పింది. దీంతో నిందితుల కోసం గాలిస్తున్నారు.
Next Story