- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Kakinada: సంకురాత్రి చంద్రశేఖర్కు పద్మశ్రీ అవార్డు
by Disha Web Desk 16 |
X
దిశ, ఉభయ గోదావరి ప్రతినిధి: కాకినాడకు చెందిన సంకురాత్రి చంద్రశేఖర్కు పద్మశ్రీ అవార్డు లభించింది. ప్రముఖ సాహితీ వేత్త చంద్రశేఖర్ సంకురాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చంద్రశేఖర్ భార్య ఇద్దరు పిల్లలు కెనడా ఉగ్రవాదుల బాంబు దాడిలో గతంలో మృతి చెందారు. నాటి నుంచి చంద్రశేఖర్ ప్రజా సేవకు అంకితమయ్యారు. 3 లక్షల మందికి కంటి ఆపరేషన్లు చేయించారు. అందులో అధిక భాగం ఉచిత ఆపరేషన్లు చేయించారు. దీంతో సంకురాత్రి చంద్రశేఖర్కు భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది.
Next Story