- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Home > ఆంధ్రప్రదేశ్ > తూర్పుగోదావరి > ఇక ఆ పార్టీలోకి వెళ్లేది లేదు.. ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు
ఇక ఆ పార్టీలోకి వెళ్లేది లేదు.. ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు

X
దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేది లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తేల్చి చెప్పారు. టీడీపీ లేదా జనసేలోకి వెళ్తానని, లేదంటే ఇంట్లో కూర్చుంటానని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఆయనను కలిసేందుకు పలువురు వైసీపీ నేతలు వెళ్తున్నారు. అయితే తనను కలిసేందుకు రావొద్దని.. ఎవరి పని వారు చేసుకోవాలని సూచించారు. అటు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను సైతం కలవడానికి ఇష్టపడలేదు. తోట త్రిమూర్తులు తనను కలిసేందుకే రావొద్దని పేర్కొన్నారు. వచ్చి సమయం వృధా చేసుకోవద్దని తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి నిమిషం రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ముద్రగడ పద్మనాభాన్ని చేర్చుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేశాయి. కానీ గత రెండు రోజులుగా ఈక్వేషన్స్ మారిపోయాయి. వైసీపీకి తనకు సెట్ కాదని ముద్రగడ పద్మనాభం తెలిపారు.
Next Story