- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Home > ఆంధ్రప్రదేశ్ > తూర్పుగోదావరి > Breaking News: పశ్చిమగోదావరి జిల్లాలో భారీ పేలుడు.. నలుగురి మృతి?
Breaking News: పశ్చిమగోదావరి జిల్లాలో భారీ పేలుడు.. నలుగురి మృతి?
by srinivas |

X
దిశ వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తాడేపల్లిగూడెం మండలం కడియుద్ధలో బాణాసంచా గోడౌన్లో మంటలు చెలరేగాయి. నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కార్మాగారంలో 10 ఉన్నట్లు సమాచారం. పలువురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలంలో సహాయ చర్యలు అందిస్తున్నారు. ఒక్క సారిగా భారీ పేలుడు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనతో తామంతా భయాందోళనకు గురయ్యామని తెలిపారు.
Next Story