- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Eluru: సుబ్రహ్మణ్యేశ్వరుడి విగ్రహంపై పాము ప్రత్యక్షం

X
దిశ, ఏలూరు: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పాము ప్రత్యక్షమైంది. అనంతరం స్వామి విగ్రహంపైకి ఎక్కింది. బుసలు కొడుతూ దాదాపు 12 గంటలుపైగా విగ్రహంపై ఉండి భక్తులకు దర్శనమిచ్చింది. ఈ విషయం తెలిసి గ్రామస్తులు, స్థానిక గ్రామాల ప్రజలు తండోపతండాలుగా ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దృశ్యాన్ని పలువురు వీడియోలో చిత్రీకరించారు. కొంతకాలం క్రితం స్థానిక పోలేరమ్మ గుడిలో అమ్మవారి విగ్రహం చుట్టూ పాము తిరిగినట్లు స్థానికులు తెలిపారు.
Next Story