Kakinada: జీడీపిక్కల ఫ్యాక్టరీలో ప్రమాదం.. ముగ్గురుకి విద్యుత్ షాక్

by srinivas |
Kakinada: జీడీపిక్కల ఫ్యాక్టరీలో ప్రమాదం.. ముగ్గురుకి విద్యుత్ షాక్
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరంలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న జీడీపిక్కల ఫ్యాక్టరీలో విద్యుత్ షాక్ తగిలి ముగ్గురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరు చనిపోగా మరో ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. కాంక్రీట్ వేసేందుకు నిచ్చెన సరి చేస్తుంటే 11 కేవీ విద్యుత్ తీగలు తగలడంతో ప్రమాదం జరిగింది. అయితే మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలని కోరారు. పోలీసులు వచ్చి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళనను విరమించారు.ఘనటపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed