- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
లోకేశ్కి చికిత్స అందించిన వైద్యులు
by Disha Web Desk 23 |
X
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భుజాల నొప్పితో బాధపడుతున్నారు.యువగళం పాదయాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న లోకేష్ నిత్యం పార్టీ నేతలు, అభిమానులతో కలుస్తూనే ఉన్నారు. అయితే శుక్రవారం లోకేశ్ను కలిసేందుకు పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులను నిలువరించడంలో పోలీసులు విఫలమవ్వడంతో అక్కడ తోపులాట జరిగింది. కార్యకర్తల తోపులాటలో లోకేష్ భుజాలకు గాయమైనట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం లోకేశ్ భుజం నొప్పితో బాధపడటంతో వైద్యులు చికిత్స చేశారు. చికిత్స అనంతరం లోకేష్ పాదయాత్ర నిర్వహించారు. విడిది శిబిరం వద్దకు వచ్చిన అభిమానులుకు, కార్యకర్తలకు సెల్పీలు ఇచ్చారు.
Next Story