- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
ముస్లింలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ బక్రీద్ శుభాకాంక్షలు
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: బక్రీద్ సందర్భంగా పేదలకు ఆహార వితరణ చేస్తానని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం బక్రీద్ సందర్భంగా ముస్లింలకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘త్యాగగుణాన్ని ప్రబోదించే బక్రీద్ను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రజల్లో స్వార్థం, రాగద్వేషాలు ఉండకూడదు. మానవుల్లో త్యాగనిరతిని పెంచడమే బక్రీద్ ఉద్దేశం. సమైక్యత, సమానత్వం గురించి ప్రతిఒక్కరూ ఆలోచించాలి.’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ ‘ త్యాగం, దానగుణాలకు ఇస్లాంలో ప్రత్యేక స్థానం ఉంది.’ అని తెలిపారు.
Advertisement
Next Story