- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
శ్రీవారి అభిషేక సేవలో పలువురు రాజకీయ ప్రముఖులు
by Disha Web Desk 18 |
X
దిశ,తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం వేకువజామున అభిషేక సేవలో పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. వీరిలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
Next Story