Chittoor జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి

by Disha Web Desk 16 |
Chittoor జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి
X

దిశ వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పూతలపట్టు వద్ద అదుపు తప్పి పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ట్రాక్టర్ అతివేగమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనతో పూతలపట్టులో విషాద ఛాయలు అలుముకున్నాయి.


Next Story

Most Viewed