- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Home > ఆంధ్రప్రదేశ్ > BREAKING: వికటించిన ఇంజెక్షన్.. ఏకంగా 22 మందికి వణుకు, వాంతులతో తీవ్ర అస్వస్థత
BREAKING: వికటించిన ఇంజెక్షన్.. ఏకంగా 22 మందికి వణుకు, వాంతులతో తీవ్ర అస్వస్థత
X
దిశ, వెబ్డెస్క్: ఇంజెక్షన్ వికటించడంతో ఏకంగా 22 మంది అస్వస్థతకు గురైన ఘటన బుధవారం అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. నక్కలపల్లి ఆసుపత్రిలో వైరల్ ఇన్ఫెక్షన్తో చేరిన రోగులకు వైద్యులు సెఫోటాక్సిమ్ ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే, ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే రోగుల్లో తీవ్రంగా వాంతులు, వణుకు మొదలయ్యాయి. దీంతో వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన వైద్యలు వారిని మెరుగైన చికిత్స కోసం అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Next Story