- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
పవన్పై ఏపీ మంత్రి సెటైరికల్ ట్వీట్
by Aamani |
![పవన్పై ఏపీ మంత్రి సెటైరికల్ ట్వీట్ పవన్పై ఏపీ మంత్రి సెటైరికల్ ట్వీట్](https://www.dishadaily.com/h-upload/2023/12/08/288082-4.webp)
X
దిశ,వెబ్ డెస్క్ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు.పవన్ కళ్యాణ్ నిన్న పాల్గొన్న విశాఖ బహిరంగ సభకు పెద్దగా జనం రాలేదని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. “పవన్ సభలకు జనం మందగిస్తున్నారు.. అంటే టీడీపీతో పొత్తుని తిరస్కరిస్తున్నారని అర్థం” అని ట్వీట్ చేశారు. అయితే అంబటి రాంబాబును ట్వీట్ పై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ సభలకు జనం మందగిస్తున్నారు!
— Ambati Rambabu (@AmbatiRambabu) December 8, 2023
అంటే పొత్తుని తిరస్కరిస్తున్నారని అర్థం!@PawanKalyan@JaiTDP
Next Story