చంద్రబాబు సర్కారు మరో కీలక నిర్ణయం.. ఆ వ్యవస్థ పేరు మార్పు

by Rajesh |
చంద్రబాబు సర్కారు మరో కీలక నిర్ణయం.. ఆ వ్యవస్థ పేరు మార్పు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘స్పందన’ వ్యవస్థ ప్రక్షాళనను ప్రభుత్వం చేపట్టింది. ‘స్పందన’ పేరును శనివారం తొలిగించింది. ఇకపై ‘ప్రజా సమస్యల ఫిర్యాదులు-పరిష్కారాలు’ పేరుతో వినతలను స్వీకరించనున్నారు. ప్రతి సోమవారం ఏపీ కలెక్టరేట్లలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు. స్పందన వ్యవస్థ ద్వారా గత ప్రభుత్వం ఫిర్యాదులను స్వీకరించగా.. ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థకు పూర్తి ప్రక్షాళన అవసరమని కొత్త ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed