- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మిర్చి రైతుల కష్టాలపై వ్యవసాయ శాఖ స్పందించాలి: చంద్రబాబు నాయుడు
by Disha Web Desk 12 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: మిర్చి రైతులను వైసీపీ ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. వరుసగా మిర్చి రైతు నష్టపోతున్నారని వారిని ఈ ఏడాదైనా అప్పులపాలవ్వకుండా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు.'నల్ల తామర పురుగుతో మిర్చి రైతులు వరుసగా రెండో ఏడాది కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. పంటను కాపాడుకునేందుకు రకరకాల మందుల వాడకం తో పెట్టుబడి రెట్టింపు అవుతుంది. పురుగుల మందుల ధరల నియంత్రణ పై వ్యవసాయ శాఖ దృష్టి పెట్టాలి. తామర పురుగు నివారణకు రైతులకు తగు సూచనలు ఇవ్వాలి' అని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.
Also Read...
Next Story