- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బైక్ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు దుర్మరణం
by Disha Web Desk 21 |
X
దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమలాపురం మండలం పందిళ్లపల్లె పెట్రోల్ బంకు వద్ద బైక్ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు నాగులూరి మహేశ్(31) బింగి చిన్న యోసూన్(29)లుగా గుర్తించారు. వీరిది ప్రకాశం జిల్లాగా గుర్తించారు. పెట్రోల్ బంకులోకి బైక్ పై వెళుతున్న వారిని వేగంగా వచ్చి లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులకు స్థానికులు తెలియజేశారు. మృతులు పందిళ్లపల్లెలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను కడప రిమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story