బంగ్లాదేశ్ దీవిలో విషాదం

బంగ్లాదేశ్‌కు చెందిన సెయింట్ మార్టిన్ దీవిలో విషాదం చోటుచేసుకుంది. 125మంది రోహింగ్యాలతో వెళ్తున్న పడవ నీటమునిగింది. ఈ ఘటనలో 16మంది మృతిచెందగా, అనేకమంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

Update: 2020-02-11 10:55 GMT

బంగ్లాదేశ్‌కు చెందిన సెయింట్ మార్టిన్ దీవిలో విషాదం చోటుచేసుకుంది. 125మంది రోహింగ్యాలతో వెళ్తున్న పడవ నీటమునిగింది. ఈ ఘటనలో 16మంది మృతిచెందగా, అనేకమంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

Tags:    

Similar News