రైతు దినోత్సవంగా వైఎస్సార్ జయంతి

దిశ, వెబ్ డెస్క్: దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించింది ఏపీ సర్కార్. ఈ మేరకు జూలై 8న రైతు దినోత్సవాన్ని ఘనంగా జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రైతుల సంక్షేమం కోసం వైస్సార్ చేసిన కృషిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Update: 2020-06-29 07:15 GMT

దిశ, వెబ్ డెస్క్: దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించింది ఏపీ సర్కార్. ఈ మేరకు జూలై 8న రైతు దినోత్సవాన్ని ఘనంగా జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రైతుల సంక్షేమం కోసం వైస్సార్ చేసిన కృషిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Tags:    

Similar News