త్రివర్ణ పతాకాన్ని లాగిపడేసిన ఖలిస్తాన్ వేర్పాటువాదులు..

ఖలిస్తాన్ వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. యూకేలోని భారత రాయబార కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న వేర్పాటువాదులు భారతీయ త్రివర్ణ పతాకాన్ని లాగి కింద పడేశారు.

Update: 2023-03-20 03:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఖలిస్తాన్ వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. యూకేలోని భారత రాయబార కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న వేర్పాటువాదులు భారతీయ త్రివర్ణ పతాకాన్ని లాగి కింద పడేశారు. పంజాబ్ రాష్ట్రంలో అమృతపాల్ సింగ్‌పై అణిచివేత కారణంగానే ఇలాంటి చెర్యకు పాల్పాడ్డారు. కాగా భారత జెండాను వారి వద్దనుంచి తీసుకొని హైకమిషన్‌లోని ఓ అధికారి భద్రపరిచాడు. కాగా విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూ ఢిల్లీలోని అత్యంత సీనియర్ UK దౌత్యవేత్తను పిలిపించి, బ్రిటిష్ భద్రత లేకపోవడంపై వివరణ కోరుతూ తీవ్ర నిరసనను తెలియజేసింది.

Tags:    

Similar News