గుర్తు తెలియని మహిళ దారుణ హత్య..

దిశ, వెబ్‌డెస్క్ :  సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని మహిళను కొందరు దుండగులు కిరాతంగా హత్య చేశారు. తల నుంచి మొండెంను వేరు చేశారు. అనంతరం తలను నారాయణఖేడ్ పట్టణంలోని ఓ ఇంటి ముందు వదిలేసి వెళ్లారు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చుట్టుపక్కల వారు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Update: 2020-10-14 23:34 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని మహిళను కొందరు దుండగులు కిరాతంగా హత్య చేశారు. తల నుంచి మొండెంను వేరు చేశారు.

అనంతరం తలను నారాయణఖేడ్ పట్టణంలోని ఓ ఇంటి ముందు వదిలేసి వెళ్లారు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చుట్టుపక్కల వారు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News