కరోనా భయంతో ఆత్మహత్య

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. కరోనా భయంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జీడిమెట్లలో చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సదరు మహిళ.. కరోనా వచ్చిందన్న భయంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Update: 2020-08-11 11:32 GMT

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. కరోనా భయంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జీడిమెట్లలో చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సదరు మహిళ.. కరోనా వచ్చిందన్న భయంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News