సిద్ధిపేటలో ఆమె ఎలా చనిపోయింది..?

దిశ, సిద్ధిపేట: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతిచెందిన ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట జిల్లా అర్భన్ మండలం బూర్గుపల్లి గ్రామంలో కాలియా రామవ్వ (55) అనే మేకల కాపరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బూర్గుపల్లి గ్రామంలో ఓ వ్యక్తి వ్యవసాయ పొలంలో అనుమానాస్పద స్థితిలో ఆమె మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు […]

Update: 2020-08-02 23:40 GMT

దిశ, సిద్ధిపేట: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతిచెందిన ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట జిల్లా అర్భన్ మండలం బూర్గుపల్లి గ్రామంలో కాలియా రామవ్వ (55) అనే మేకల కాపరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

బూర్గుపల్లి గ్రామంలో ఓ వ్యక్తి వ్యవసాయ పొలంలో అనుమానాస్పద స్థితిలో ఆమె మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News